- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కాకవికలం చేస్తోంది. దాని కోరలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా విజయవాడలోని దుర్గా గుడిలో 8 మందికి కరోనా సోకింది. దీంతో దుర్గా గుడి సిబ్బంది, పండితులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా గుడి మొత్తాన్ని శానిటైజ్ చేశారు. కాగా, ఇప్పటికే కరోనా సోకి దుర్గా గుడికి చెందిన ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే.
Next Story