- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి కరోనా సోకింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు నిర్మల్ ఆస్పత్రిలో కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా వచ్చింది. దీంతో వారిని హోం క్వారెంటెన్ లో ఉంచారు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ నిర్మల్ డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో డీసీఆర్బీలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Next Story