ఏపీ మంత్రికి కరోనా

by  |
ఏపీ మంత్రికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. సాధారణ వ్యక్తుల నుంచి అసాధరణ వ్యక్తులకు కూడా కరోనా సోకుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంగో ఆయన మాట్లాడుతూ.. నా ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యం తీసుకుంటున్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి పేర్కొన్నారని తెలిసింది.

Next Story

Most Viewed