- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బెజవాడ కనకదుర్గమ్మ కొండపై కరోనా కలకలం రేపుతోంది. దేవస్థానం సిబ్బందిలో ఏకంగా 43 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఐదుగురు అర్చకులకు కూడా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం 20 మంది దేవాలయ సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా సిబ్బంది హోం క్వారంటైన్లో ఉన్నారు.
43 మంది కరోనా బారిన పడటంతో అధికారులు ఆలయ ప్రాంగణాన్ని శానిటైజ్ చేశారు. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించాచరు.
Next Story