- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సచివాలయంలో కరోనా కలకలం
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేపుతున్నది. తాజాగా మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీ సచివాలయంలో ఇప్పటివరకు కరోనా సోకిన ఉద్యోగుల సంఖ్య 10 కి చేరింది. అదేవిధంగా ఏపీ అసెంబ్లీ, సచివాలయంలో ఇప్పటివరకు మొత్తం 27 మందికి కరోనా సోకింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేపుతున్నది. తాజాగా మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీ సచివాలయంలో ఇప్పటివరకు కరోనా సోకిన ఉద్యోగుల సంఖ్య 10 కి చేరింది. అదేవిధంగా ఏపీ అసెంబ్లీ, సచివాలయంలో ఇప్పటివరకు మొత్తం 27 మందికి కరోనా సోకింది.
Next Story






