- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : బ్రిటన్లో థర్డ్ వేవ్ ప్రారభమైన సంకేతాలు కనిపిస్తున్నాయని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి గుప్తా హెచ్చరించారు. భారత్ పై కరోనా సెకండ్ వేవ్ తీవ్రమైన ప్రభావం చూపిందని ఇప్పుడు వస్తున్న కొత్తకేసుల్లో నాలుగింట మూడొవంతు భారత్లో బయటపడిన బి.1.617 రకానివేనని తెలిపారు. అదేవిధంగా బ్రిటన్లో రోజువారి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్న మునుముందు కేసుల సంఖ్య పెరిగి, పరిస్థితి తీవ్రంగా మారే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 21 నుంచి తిరిగి అన్ని కార్యకలాపాలను అనుమతించి, మునుపటి స్థితికి తీసుకురావాలని బ్రిటన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అలాంటి ఆలోచనను పక్కనపెట్టాలని ప్రధాని బోరిస్ జాన్సన్ను ప్రొఫెసర్ రవిగుప్తా కోరారు.
Next Story