- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారి ఎస్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆ కుటుంబాన్ని వైద్యాధికారుల బృందం పరిశీలించి మాట్లాడారు. కరోనా వైరస్ ప్రాణాంతకమైనది కాదని పాజిటివ్ వచ్చిందని, కుటుంబ సభ్యులెవ్వరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. పౌష్టిక ఆహారం తీసుకుంటూ, వైద్యుల సూచనలు తప్పక పాటించాలన్నారు. కుటుంబ సభ్యుల్లో ఏమైనా ఆనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందించాలని అన్నారు.
Next Story