తెలంగాణలో నిలిచిన కరోనా టెస్టులు..?

by  |
తెలంగాణలో నిలిచిన కరోనా టెస్టులు..?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా ఉధృతి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. దీంతో కరోనా టెస్టులు చేయించుకునేందుకు ప్రజలు పీహెచ్సీ, వైద్యారోగ్య కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు. టెస్టులు చేయించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ఆస్పత్రి వర్గాలు కరోనా కిట్ల కోరతను ఎదుర్కొంటున్నాయి.

రాష్ట్రంలో RT-PCR కిట్ల కోరత తీవ్రంగా ఉందని ఆరోగ్యశాఖ ప్రకటించింది. టెస్టింగ్ కిట్లు పంపించాలని కేంద్రానికి లేఖ రాసిన స్పందన కరువైందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల సమస్య తీవ్రంగా ఉండటంతో రాష్ట్రంలోని పలుచోట్ల కరోనా పరీక్షలు నిలిచిపోయినట్లు సమాచారం.

Next Story

Most Viewed