- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ బీజేపీ ఆఫీస్లో కరోనా కలకలం రేగింది. లేటెస్ట్గా 40మందికి టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్గా తేలింది. దీంతో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఆఫీస్లో శానిటేషన్ చేశారు. కరోనా సోకిన ఐదుగురిని క్వారంటైన్కు తరలించారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్రెడ్డికి కరోనా పాజిటివ్ రాగా ఇప్పుడు తాజాగా కార్యాలయంలో పనిచేసే వారు వైరస్ బారిన పడ్డారు.
Next Story