- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తి జరుగుతోంది. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వ్యక్తిగత సిబ్బంది (ఇద్దరు గన్ మెన్లకు) కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారి నుంచి నలుగురు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. విషయం తెలియడంతో వైద్యాధికారులు వెంటనే వారందరినీ క్వారంటైన్కు తరలించారు.
Next Story