కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్

by  |
కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రులను కరోనా వైరస్ వెంబడిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. అయితే, తాజాగా స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా స్మృతి తన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ మధ్య కాలంలో తనతో టచ్‌లో ఉన్న వారందరూ పరీక్షలు చేసుకోవాలని సూచించారు.



Next Story