- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజూర్నగర్: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి రమ్య తెలిపారు. ఈ నేపథ్యంలోనే కరోనా బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా సూర్యాపేటలోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు ఆమె వివరణ ఇచ్చారు. అలాగే, ప్రైమరీ కాంటాక్టు ఉన్నవారిపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. రేపు వైద్య సిబ్బందితో సర్వే చేయించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Next Story