- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం సృష్టించింది. స్టేషన్లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఇటీవల హుజురాబాద్లో జరిగిన సీఎం సభకు బందోబస్తులో వీరు పాల్గొన్నట్టు తెలుస్తోంది.
జ్వరంతో బాధపడుతున్న వీరికి టెస్ట్లు చేయించగా పాజిటివ్ అని తేలడంతో వారిని ఐసోలేషన్కు పంపించారు. ముందు జాగ్రత్త చర్యగా స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా మిగతా వారికి నెగిటివ్ అని తేలింది. కరోనా కట్టడి కోసం స్టేషన్లో పనిచేస్తున్న పోలీసులు ఖచ్చితంగా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.
Next Story