- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని అనంతపేట గ్రామంలో కరోనా కలకలం రేపింది. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడికి రెండ్రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడి సిబ్బందితో పాటు విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. పాఠశాలలో 128 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దీంతో గురువారం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు స్థానిక పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ శ్రుతి ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో అందరికీ నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Next Story