పార్వతీపురం పీఎస్‌లో కరోనా కల్లోలం

by  |
పార్వతీపురం పీఎస్‌లో కరోనా కల్లోలం
X

దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కల్లోలం సృష్టించింది. పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి కరోనా సోకింది. జ్వరంతో బాధపడుతున్న ఐదుగురు పోలీసులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన వారంతా పార్వతీపురంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విధుల్లో పాల్గొనడంతో ఇతరుల సిబ్బంది భయంతో హడలిపోతున్నారు. ఇకపోతే కరోనా సోకిన నలుగురు పోలీసులు వైద్యుల సూచనలతో హోమ్ ఐషోలేషన్‌లో చికిత్సపొందుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed