- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కరోనా కల్లోలం సృష్టించింది. పోలీస్ స్టేషన్లో సిబ్బందికి కరోనా సోకింది. జ్వరంతో బాధపడుతున్న ఐదుగురు పోలీసులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన వారంతా పార్వతీపురంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విధుల్లో పాల్గొనడంతో ఇతరుల సిబ్బంది భయంతో హడలిపోతున్నారు. ఇకపోతే కరోనా సోకిన నలుగురు పోలీసులు వైద్యుల సూచనలతో హోమ్ ఐషోలేషన్లో చికిత్సపొందుతున్నారు.
Next Story