టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

by  |
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
X

దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితోపాటు అతని కూతురు శ్రేయరెడ్డి, గన్‌మెన్ స్వామికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు సోమవారం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఎమ్మెల్యే సతీమణి జయశ్రీరెడ్డి, డ్రైవర్ రమేశ్‌కు కూడా టెస్టు చేయగా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే‌ను కలిసిన కొందరికి మంగళవారం ఉదయం పరీక్షలు చేస్తామన్నారు.



Next Story

Most Viewed