- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) డిప్యూటీ మేయర్మోతే శ్రీలత రెడ్డికి కరోనా పాజిటివ్గానిర్థారణ అయింది. దీంతో ఈరోజు నుంచి ఆమె.. తన నివాసంలోనే హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. అయితే, కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కూడా కరోనా టెస్ట్చేయించుకొని, జాగ్రతలు పాటించాలని ఆమె కోరారు. మోతే శ్రీలత ఈ నెల 20న లాలాపేట అర్బన్ప్రైమరీ హెల్త్సెంటర్లో కొవిడ్ సెకండ్వ్యాక్సిన్వేసుకున్నారు. అయినా కరోనా పాజిటివ్నిర్థారణ అయిన నేపథ్యంలో వైరస్పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె.. ప్రజలను కోరారు.
Next Story