- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మునుగోడు: చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మెన్ వెన్రెడ్డి రాజు వివరాల ప్రకారం.. మున్సిపాలిటీకి చెందిన 60 మంది స్వచ్ఛందంగా హైదరాబాద్లోని ప్రయివేటు ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేసుకోగా సోమవారం నలుగురికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు చౌటుప్పల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
Next Story