- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీసులో ఐదుగురికి కరోనా సోకినట్లు గుర్తించినట్లు సమాచారం. ఢిల్లీలో ఉండే ఖాన్ మార్కెట్లోని లోక్ నాయక్ భవన్ లో ఉన్న ఈడీ హెడ్ క్వార్టర్ లో ఐదుగురికి కరోనా సోకినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బిల్డింగ్ ను పూర్తిగా రసాయనాలతో శానిటైజ్ చేశారు. అదేవిధంగా రేపటి వరకు ఆ భవనాన్ని మూసివేశారు.
Next Story