- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అనేకమంది ప్రముఖులు రోజూ కరోనా బారినపడుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నటి చార్మి తల్లిదండ్రులు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా చార్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని తెలిపింది. అంతేగాకుండా ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే… వెంటనే చికిత్సలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Next Story