- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- ఆరోగ్యం
- స్పోర్ట్స్
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫోటోలు
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ, వెబ్డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అనేకమంది ప్రముఖులు రోజూ కరోనా బారినపడుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నటి చార్మి తల్లిదండ్రులు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా చార్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని తెలిపింది. అంతేగాకుండా ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే… వెంటనే చికిత్సలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Next Story