- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా కొమురం భీం జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. కాగజ్నగర్ మండలం ఈస్గాం గ్రామానికి చెందిన తొమ్మిది నెలల బాబుకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి కొమరం బాలు ధృవీకరించారు. గతంలో బాలుడి తల్లిదండ్రులకు కరోనా వచ్చినట్టు అధికారులు తెలిపారు. తాజా కేసుతో కలిపి మొత్తం జిల్లాలో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story