- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ రాజ్భవన్లో కరోనా కలకలం..
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా బుధవారం ఏపీ రాజ్భవన్లో కరోనా కలకలం రేపింది. రాజ్భవన్లో విధులు నిర్వహిస్తున్న 15 మంది భద్రతా సిబ్బంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆందోళన చెందిన రాజ్భవన్ ఉన్నతాధికారులు 72 మంది భద్రతా సిబ్బందిని మార్చారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా బుధవారం ఏపీ రాజ్భవన్లో కరోనా కలకలం రేపింది. రాజ్భవన్లో విధులు నిర్వహిస్తున్న 15 మంది భద్రతా సిబ్బంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆందోళన చెందిన రాజ్భవన్ ఉన్నతాధికారులు 72 మంది భద్రతా సిబ్బందిని మార్చారు.
Next Story






