- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఇప్పటికే ఉస్మానియా ఆస్పత్రిలో కొందరి వైద్యులకు పాజిటివ్ రాగా తాజాగా పీజీ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. ముందుగా ఓ విద్యార్థికి పాజిటివ్ రావడంతో 296 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 12 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది.
Next Story