ఓయూ మెడికల్ కాలేజీలో 12మందికి కరోనా

by  |
ఓయూ మెడికల్ కాలేజీలో 12మందికి కరోనా
X

దిశ, హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఇప్పటికే ఉస్మానియా ఆస్పత్రిలో కొందరి వైద్యులకు పాజిటివ్ రాగా తాజాగా పీజీ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. ముందుగా ఓ విద్యార్థికి పాజిటివ్ రావడంతో 296 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 12 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది.

Next Story