- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైఎస్ షర్మిల టీంను కరోనా భయపెడుతోంది. ఇటీవల షర్మిల మూడు రోజుల పాటు చేపట్టిన ఉద్యోగ దీక్షలో పాల్గొన్న పలువురు అనుచరులకు కరోనా సోకింది. షర్మిల ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో.. మిగతా టీం సభ్యులు కూడా టెస్టులు చేయించుకున్నారు.
దీంతో మరొక ఇద్దరు అనుచరులు, 8 మంది సెక్యురిటి సిబ్బందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈరోజు ఉదయమే మరికొంతమంది షర్మిల టీం సభ్యులు టెస్టులు చేయించుకోగా.. రిజల్ట్ రావాల్సి ఉంది.
Next Story