- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కడప ఎంపీ అవినాశ్రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. సెప్టెంబర్ 1,2 తేదీల్లో కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు చేయించుకున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్కు వెళ్లిపోయారు. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది. గత వారంరోజులుగా తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని ఎంపీ అవినాశ్ తెలిపారు.
Next Story