- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఓయూ లేడీస్ హస్టల్లో ఇద్దరు పీజీ విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. వారిద్దరికీ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కోఠి ఆసుపత్రికి తరలించారు. దీంతో లేడీస్ హస్టల్ రూంలను అధికారులు శానిటైజ్ చేస్తున్నారు.
కాగా, ఓయూ లేడీస్ హాస్టల్లో 400 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇద్దరికి పాజిటివ్ రావడంతో మిగతా వారిలో టెన్షన్ ప్రారంభమైంది.
Next Story