- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 63,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనాతో 730 మంది మృతి చెందారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 72,39,390 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 1,10,586 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 8,26,876 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 63,01,927 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story