భారత్‎లో కరోనా విజృంభణ..!

by  |
భారత్‎లో కరోనా విజృంభణ..!
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 63,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనాతో 730 మంది మృతి చెందారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 72,39,390 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 1,10,586 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 8,26,876 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 63,01,927 మంది డిశ్చార్జ్ అయ్యారు.


Next Story

Most Viewed