తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,57,876కి చేరింది. ఇప్పటివరకు 1407 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 14,385 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,42,084 డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 48,91,729 మందికి [&hellip;]</p>

తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,57,876కి చేరింది. ఇప్పటివరకు 1407 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 14,385 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,42,084 డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 48,91,729 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story