- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భూపాలపల్లి: లాక్డౌన్ సడలింపుల తర్వాత తెలంగాణలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి.ఇన్నిరోజులు గ్రేటర్ కే పరిమితమైన కేసులు ఈ మధ్యకాలంలో జిల్లాలకు వ్యాప్తిచెందుతున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని పైలెట్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుని కుమారుడికి సోమవారం కరోనా నిర్దారణ కావడంతో హైదరాబాద్లోని హాస్పిటల్లో తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లా నుంచి ఇప్పటికే ఒకరు గాంధీలో చికిత్స పొందుతుండగా, దీంతో ఇద్దరు వ్యక్తులు ఆ వ్యాధితో చికిత్స పొందుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
Next Story