- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వైరస్ ఓ వైపు కొరలు చాస్తుంటే వ్యాధి సోకిన బాధితులు వైరస్తో పోరాడకుండా జీవితాన్ని బలి తీసుకుంటున్నారు. ఇప్పటికే , కరోనా సోకిందన్న మనస్తాపంతో చాలా మంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కరోనా బాధితుడు సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపింది. రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషంట్.. అదే ఆస్పత్రి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజమండ్రికి చెందిన వాసిగా అధికారులు గుర్తించారు.
Next Story