- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మంచం పైనుంచి జారిపడి కరోనా రోగి మృతి చెందిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా కొవిడ్ ఆస్పత్రి మిమ్స్లో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ బాధితుడు ఆస్పత్రిలోని మంచం మీద నుంచి జారిపడి మృతి చెందాడు. అయితే, అతడి మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది ఎవరు కూడా ముట్టుకోలేదు. అక్కడే మంచం కిందనే అలాగే వదిలేశారు. దీంతో మిగతా బాధితులు కూడా రాత్రంతా తీవ్ర ఆందోళన చెందారు. విషయం వెలుగులోకి రావడంతో విమ్స్ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story