బోధన్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లేడంట

by  |
బోధన్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లేడంట
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్ పరారైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బోధన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ మాయమయ్యాడు. ఎంత వెతికినా అతను కనిపించకపోవడంతో వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పరారైన కరోనా పేషెంట్ ను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.

Next Story