కరోనా పెషంట్.. అంబులెన్స్ ఎక్కేలోపే..

by  |
కరోనా పెషంట్.. అంబులెన్స్ ఎక్కేలోపే..
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కరోనా రోగి ఒక్కసారిగా కుప్పకూలాడు. అల్లిపురం యల్లపువారి వీధిలో ఈఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ ఎక్కేందుకు వెళ్తూ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడికి పీపీఈ కిట్లు వేయించుకోవడానికి కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన అతను ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed