నిన్న పరారీ.. నేడు మృతి

by  |
నిన్న పరారీ.. నేడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు జీజీహెచ్ ఆసుపత్రి నుంచి పరారైన కరోనా రోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా, గురువారం జీజీహెచ్ ముగ్గురు కరోనా రోగులు పారిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరిని రాచర్లకు చెందిన వారిగా గుర్తించిన అధికారులు తిరిగి ఐసోలేషన్‌కు తరలించారు. మరో వ్యక్తి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడిది చీమకుర్తికి చెందిన ఏ.శ్రీనివాసరావుగా అధికారులు గుర్తించారు.



Next Story

Most Viewed