- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గత పది రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా యి. ఇప్పటి వరకు జిల్లాలో 260 కేసులు నమోదు కాగా, 10 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించగా.. మృతుని భార్య, కొడుకుకు పాజిటివ్గా నిర్ధారణ అయింది.
Next Story