కరోనాపై పోరుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి 5 కోట్లు: కేశినేని

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-03-24 05:58:26  IST  )

<p>విజయవాడ పార్లమెంటు పరిధిలో కరోనా నియంత్రణ, సహాయక చర్యల నిమిత్తం తన ఎంపీ నిధుల నుంచి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగరపాకల సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌లకు లేఖలు రాశారు. Tags: corona virus, mp nani, kesineni nani, covid-19, vijayawada</p>

కరోనాపై పోరుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి 5 కోట్లు: కేశినేని
X

విజయవాడ పార్లమెంటు పరిధిలో కరోనా నియంత్రణ, సహాయక చర్యల నిమిత్తం తన ఎంపీ నిధుల నుంచి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగరపాకల సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌లకు లేఖలు రాశారు.

Tags: corona virus, mp nani, kesineni nani, covid-19, vijayawada

Next Story