- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: ప్రపంచ దేశాలను కరోనా మరోసారి కలవర పెడుతోంది. కరోనాలో కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ వెలుగు చూస్తోంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై నిషేదాజ్ఞలు విధించేందుకు పలు దేశాలు సన్నద్దమవుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా విమానాలపై నెదర్లాండ్, బెల్జియం దేశాలు నిషేధం విధించాయి. ఆ రెండు దేశాల విమానాలపై నిషేదం విధించే యోచనలో జర్మనీ, ఇటలీలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని డబ్లుహెచ్ఓ యూరప్ విభాగం హెచ్చరించింది. కరోనా వైరస్ స్ర్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
Next Story