- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రత్యేక్ష పద్దతిలో విద్యానభ్యసించే ఉపాధ్యాయులు కాకపోవడంతో విద్యార్థులు ఊపిరి పిల్చుకున్నారు. ఈ ఇద్దరు ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఆ ఉపాధ్యాయులకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు గురువారం వైద్యాధికారులు విద్యాధికారులకు సూచించారు. అయితే ఆ ఉపాధ్యాయులు హోమ్ క్వారంటైన్లోనే చికిత్స పోందుతున్నారని కళాశాల ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.
Next Story