- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, ఎవరూ భయపడవద్దని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యలరావు అన్నారు. తనకు కరోనా నిర్ధారణ అయినట్లు శనివారం వీడియో ద్వారా ఆయన వెల్లడించారు. అది రాకుడని వ్యాధి కాదని, అంతగా ప్రమాదం కాదని ఆయన అన్నారు. వ్యక్తిగత దూరం పాటించకపోవడం వల్లే కరోనా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భీతితో టెస్టులు చేసుకోవడం మానుకోవద్దని కోరారు.
Next Story