సచివాలయంలో మరోసారి కలకలం

by  |
సచివాలయంలో మరోసారి కలకలం
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పంజావిప్పుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో ఏపీ సచివాలయంలోని ఉద్యోగులకు కరోనా సోకి కలకలం రేపింది. తాజాగా మారోసారి ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. ఐదుగురికి కరోనా సోకింది. దీంతో ఏపీ సచివాలయంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 38కి చేరింది.

Next Story

Most Viewed