- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 61,871 మంది కరోనా బారిన పడగా.. 1033 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 74,94,552కు చేరుకుంది.
తాజా మరణాలు కలుపుకుని మొత్తం మరణాల సంఖ్య 1,14,031కు చేరుకున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,83,311 ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 65,97,209 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story