భారత్‌లో కొత్తగా 61,871 కేసులు

by  |
భారత్‌లో కొత్తగా 61,871 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 61,871 మంది కరోనా బారిన పడగా.. 1033 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 74,94,552కు చేరుకుంది.

తాజా మరణాలు కలుపుకుని మొత్తం మరణాల సంఖ్య 1,14,031కు చేరుకున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,83,311 ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 65,97,209 మంది డిశ్చార్జి అయ్యారు.


Next Story

Most Viewed