- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మధిర: ఖమ్మం జిల్లాలో కరోనా కోరలు చాచుతోంది. దాని కోలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగో మధిర మండలం మాటూరుపేట పీహెచ్ లో 18 మందికి కరోనా రాపిడ్ టెస్ట్ లు చేయగా వారిలో 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ వెంకటేష్ తెలిపారు. ఇందులో మల్లారం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు. దీంతో ఆ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
Next Story