- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కోల్కతా: కోల్కతా విమానాశ్రయ సిబ్బందికి వింత పరిస్థితి ఎదురైంది. ఈ నెల 14న ఓ ప్రయాణికుడు స్పైస్ జెట్ విమానంలో ఢిల్లీ నుంచి గువాహటి మీదుగా కోల్కతా వచ్చాడు. అతని దగ్గర కొవిడ్-19 సోకినట్లు రిపోర్టులు ఉన్నాయి. ఆ ప్రయాణికుడికి సిబ్బంది థర్మల్ స్కీనింగ్ చేస్తే సాధారణ ఉష్ణోగ్రతను చూపిందని కోల్కతా విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. దీంతో సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. కరోనా పేషంట్ల బాడీ టెంపరేచర్ నార్మల్ కూడా ఉంటుందా అన్న అనుమానాలు వచ్చాయి. కాగా, పశ్చిమబెంగాల్లో 34,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య, కుటుంబ ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి.
Next Story