- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య దృశ్య దేవాలయ అధికారులు ఆలయాల్లో జరిగే ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల శ్రీరామనవమికి రాములోరి కళ్యాణాన్ని భక్తులంతా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సింహాద్రి అప్పన్న కల్యాణోత్సవ కార్యక్రమాన్ని కూడా https://www.youtube.com/watch?v=M_gFbdLzweY&feature=youtu.be లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో వీక్షించాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతి వెల్లడించారు. వచ్చే సంవత్సరమైనా స్వామి వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం రావాలని ఆశిద్దామని సంచయిత ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story