1355కు చేరిన కరోనా మృతులు

by  |
1355కు చేరిన కరోనా మృతులు
X

చైనాలో కరోనా(కొవిడ్-19) వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ఒక్క హుబెయ్ ప్రావిన్స్‌లోనే బుధవారం 242 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ ఈ వైరస్ ప్రభావంతో చైనాలో దాదాపు 1355 మంది చనిపోగా, 15 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.


Next Story

Most Viewed