- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా తీవ్రత విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకి పెరిగిపోతుండటంతో.. ప్రజల్లో ఆందోళన మొదలైంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,582 కేసులు నమోదయ్యాయి. ఒక్క చిత్తూరు జిల్లాలో 1,171 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 912, గుంటూరు జిల్లాలో 804, కర్నూలు జిల్లాలో 729 కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 2,343 మంది కరోనా నుంచి కోలుకోగా.. 22 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు మొత్తం 9,62,037 కేసులు నమోదవ్వగా.. 9,09,941 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 7,410 మంది మరణించారు.
Next Story