ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

by  |
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా తీవ్రత విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకి పెరిగిపోతుండటంతో.. ప్రజల్లో ఆందోళన మొదలైంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,582 కేసులు నమోదయ్యాయి. ఒక్క చిత్తూరు జిల్లాలో 1,171 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 912, గుంటూరు జిల్లాలో 804, కర్నూలు జిల్లాలో 729 కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 2,343 మంది కరోనా నుంచి కోలుకోగా.. 22 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు మొత్తం 9,62,037 కేసులు నమోదవ్వగా.. 9,09,941 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 7,410 మంది మరణించారు.

Next Story

Most Viewed