- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 3,495 కరోనా కేసులు నమోదవ్వగా.. 9 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 925401 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 897147 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకు 7300 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇక ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 20954గా ఉంది.
Next Story