- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొన్నటివరకు 20 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా.. ఈ రోజు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 18,561 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 109 మంది మృత్యువాత పడినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,54,052కి చేరుకోగా.. ఇప్పటివరకు 9,841 మంది మరణించారు.
ఇప్పటివరకు 12,33,017 మంది కోలుకున్నారు. అటు ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,11,554 ఉన్నాయి.
Next Story