- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,195 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 302 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 77,002 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది.
ఇక, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పరుగులు తీస్తోంది. దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 781కు పెరిగింది. రోజురోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల విషయంలో అధికారులు అలర్ట్ అయ్యారు.
Next Story