- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 7,822 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,10, 923కు పెరిగింది. సోమవారం వైరస్ కారణంగా 63 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1537కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 76,377 ఉండగా.. 85,777 మంది కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో 45,516 మందికి కరోనా టెస్ట్లు చేశారు.
Next Story